Wednesday, September 18, 2024
spot_img

Telangana: కత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయం సాక్షి గా కుంట్టలని తలపిస్తున్న రోడ్డు

Telangana: కత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మూడురోజులనుండి కురుస్తున్న భారీ వర్షనికి రోడ్డు మొత్తం నీరు నిలువడం తో వాహన దారులకు, పాదాచారులు తీవ్ర ఇబ్బంది ఏర్పడిది. గతం లో కురిసిన వర్షానికి ఇలాగే కావడం తో తొలి అడుగు కధనానికి స్పందించిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు తో మామ అనిపించిన మున్సిపల్ అధికారులు. మూడురోజులుగా కురుస్తున్న బారీ వర్షానికి నీరు నిలవడం తో వాహనాలకు, పదాచారులకు అంతరాయం ఏర్పడింది. మూక్యంగా ఇ దారిలో టిప్పర్ వాహనాలు తిరగడం తో రోడ్డు లు మొత్తం చల్లా చ్చదురుగా కావడం ముఖ్యకరణం. రామారం తాసీల్ దార్ కార్యాలయం ఎదురుగా ఇలా కావడం ఒక ప్రభుత్వ కార్యలయం ముందు పరిస్థితి ఇలా ఉంటే కాలనీలు లోతట్టు ప్రాంతలా పరిస్థితి ఎమిటి అని ఆశ్చర్యంగా వుంది అని చర్చిచుకుంటున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు తక్షణమే చెర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోర్తున్నారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.
- Advertisment -spot_img

తాజా వార్తలు